Logo
Date of Publish : 01 January 2022, 10:02 am
Editor : Sake Naresh

గడికోట పంచాయతీ బ్రిడ్జి కోసం రాజంపేట జనసేన నాయకులు ధర్నా

      రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం, గడికోట పంచాయతీకి చెందిన బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వలన దాదాపు 12 గ్రామాలు, 2000 కుటుంబాలు బ్రిడ్జి నిర్మాణం లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గడికోట ప్రజల తరుపున పోరాటం చేయటానికా వచ్చిన ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. గడికోట బ్రిడ్జి కోసం కడప జిల్లా కలెక్టరెట్ వద్ద హరిరాయల్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ శ్రీనివాసులు, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామాల ప్రజలు ఈ ధర్నా లో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com