Logo
Date of Publish : 04 June 2022, 3:43 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాద బాధితులకి నిత్యావసర సరుకులు అందించిన రాజాం జనసేన నాయకులు

      రాజాం ( జనస్వరం ) : నియోజకవర్గం, సంతకవిటి మండలం, మంతిని గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 8 ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజుగారు బాధితులను పరామర్శించి వారికి నెలకు సరిపడా సరుకులు అందజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున అందవలసిన తక్షణ సాయం కోసం ఎమ్మార్వో గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ని రాజు గారితో పాటు జనసైనికులు మనోజ్ కుమార్, చీమల గోవింద్, రంగస్థలం గోవింద్, అన్నం నాయుడు, వెంకట నాయుడు, శంకర్, లెంక అన్నం నాయుడు, నారాయణ రావు, ధ్రువ, అప్పలనాయుడు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com