Search
Close this search box.
Search
Close this search box.

త్రాగునీరు వెంటనే విడుదల చేయాలని రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు డిమాండ్

     రాజాం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస, రాజాం మండలంలో గత 3 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు, జనసైనికులతో కలిసి సంబంధిత బొడ్డవలస పంప్ హౌస్ ను సందర్శించడం జరిగింది. అనంతరం రేగిడి ఆమదాలవలస మండలంలో అధికారులకు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారం దిశగా కార్యాచరణ చేయవలసినదిగా ఎంపిడిఓ కార్యాలయం వెళ్లి తెలియచేయడం జరిగింది. సమ్మెకు కారణమైన పంపుసెట్ కార్మికులకు రావలసిన 14 నెలల వేతనాలను వెంటనే చెల్లించి, వెంటనే త్రాగు నీరు విడుదల చేయవలసినదిగా జనసేన పార్టీ తరుపున కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way