Search
Close this search box.
Search
Close this search box.

కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన పెంచాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

కోవిడ్

            కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రూపొందించిన వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ప్రజలు ఇంకా వ్యాక్సిన్ పట్ల సరైన అవగాహన లేక అపోహల్లో ఉంటూ వేసుకోడానికి ఆలోచిస్తున్నారని అన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రయోజనాల వివరిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకుని విధంగా అవగాహన కల్పించేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, రషీద్, వెంకటేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way