Logo
Date of Publish : 21 July 2023, 11:33 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చండీయాగం నిర్వహించిన రాయిపురెడ్డి

     మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మాడుగుల నియోజకవర్గ నాయకులు మరియు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్  సుందరపు విజయకుమార్ గారు విచ్చేసి యాగంలో పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోపసానాలతో నాలుగు మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు సమక్షంలో ఈ యొక్క అతి భారీ చండీయాగం జరిగింది రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలని మాడుగుల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలని ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాయపురెడ్డి కృష్ణ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com