Search
Close this search box.
Search
Close this search box.

జాలంపల్లి పంచాయతీలో జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన రాయిపురెడ్డి కృష్ణ

        మాడుగుల ( జనస్వరం ) : జాలంపల్లి పంచాయతీలో జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన రాయిపురెడ్డి కృష్ణ. ఈరోజు జాలంపల్లి పంచాయతీ రావు పాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ గారు చేతుల మీదుగా మరియు హరే రామ్ వెంకటేష్ వర్మ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఈ యొక్క కార్యక్రమంలో రావుపాలెం గ్రామ పెద్దయైనటువంటి చెప్పాడు మారయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలను జనసేన పార్టీ నాయకులకు తెలియజేసారు . ఈ కార్యక్రమంలో రాయపరెడ్డి కృష్ణ గారు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో అధికారం లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రానుని ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క అవకాశం మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని. కనుక ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరేరామ్, గుమ్మడి అప్పారావు. బొడి శ్రీనివాస్, రామి శ్రీనివాస్, బచ్చల వెంకీ, బచ్చల రాము, బచ్చల రవి. కవ్వల రాజు, నల్లి పవన్ మరియు మాడుగుల మండల జనసేన నాయకులు ఘట్టా రామారావు, కోన శ్రీను, గుమ్మాల నానాజీ, రామ కృష్ణ , కాలింగి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way