Logo
Date of Publish : 25 July 2022, 3:00 pm
Editor : Sake Naresh

యువతను ప్రోత్సహిస్తున్న మాడుగుల జనసేన నాయకులు రాయిపురెడ్డి కృష్ణ

       మాడుగుల ( జనస్వరం ) : ఇటీవల జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమంలో ఎల్ పొన్నవోలు గ్రామంలో పొన్నవోలు యువతను క్రీడా నైపుణ్యాల ద్వారా వారిలోని టాలెంట్ ను వెలికితీసేందుకు వాలీబాల్ కిట్ ఇస్తానని జనసేన నాయకులు రాయిపురెడ్డి కృష్ణ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆయన వాలీబాల్ కిట్ అందజేయడం జరిగింది. యువత అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని విద్య మరియు క్రీడ రంగాల్లో కూడా ఉత్సాహపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్, రామకృష్ణ, ఈశ్వరరావు, పాము రాజు, సోమరాజు మరియు ఎల్ పొన్నవోలు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com