Logo
Date of Publish : 05 April 2022, 6:08 pm
Editor : Sake Naresh

పూతలపట్టు : చింతమాకులపల్లి జనసేన పార్టీలోకి చేరికలు

          చిత్తూరు ( జనస్వరం ) :  పూతలపట్టు నియోజకవర్గం నాయకులు పార్టీ బలోపేతం కోసం గ్రామ గ్రామాన పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తెలియడం కోసం " జనసేన గ్రామ బాట " కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తవణంపల్లి మండలం, కారకాం పల్లె పంచాయతీ, చింతమాకుల పల్లికు చెందిన యనమల ఉదయ్ కుమార్ తన గ్రామంలోని 50 కుటుంబాలను చైతన్యపరిచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మరియు మండల అధ్యక్షులు రాజశేఖర్ (శివ) ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆయన చేసే పోరాటాలకు గ్రామస్తులు అండగా ఉంటారని, ఈ కార్యక్రమం ద్వారా తమ ఊరికి నాయకులను పంపిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com