Logo
Date of Publish : 29 November 2025, 7:24 pm
Editor : Sake Naresh

జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పులికంటి నాగేంద్రనాథరెడ్డి

అనంతపురము, నవంబర్ 29, జనస్వరం : ఆధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పులికంటి నాగేంద్రనాథరెడ్డిని ఏకగ్రీవంగా నియమిస్తూ ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు శివలు నిర్ణయించారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు, శివ, ఐజెయు నేత సోమసుందర్ కు నాగేంద్రనాథరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ప్రత్యేకంగా పులికంటిని అభినందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com