Logo
Date of Publish : 20 February 2023, 4:11 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ప్రజల్లో ఆదరణ

        విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆదేశాల మేరకు స్థానిక 51వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శని ఆదివారాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుందన్నారు. జనసేన పార్టీ పై ప్రజల్లో మంచి ఆలోచన ప్రారంభమైందని రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అధ్యక్షులు కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిళ్ళా శివ, సాయి నాగోతి, నవీన్, సాయి కళ్యాణ్, బత్తుల రాము తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com