గోదావరి వరద బాధితులకు తక్షణ సహాయం అందించండి : దార్ల కుమారి లక్ష్మీ

గోదావరి

          రాజోలు ( జనస్వరం ) : గోదావరి వరద పొంచి ఉండడంతో ముందస్తుగా ఏటిగట్టు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటుూ జనసేన తరఫున అండగా ఉంటామని వారికి జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మీ చినబాబు భరోసా ఇస్తున్నారు.  అంతేకాకుండా అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేవలం ఆర్థిక సహాయం ప్రకటించి చేతులు దులుపుకోకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం వైద్యం అందించాలని కోరారు. 15 రోజుల వరకు వారు వేటకు వెళ్లలేని పరిస్థితులు రీత్యా మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల వారికి సహకరించి ఆదుకోవాలని జనసేన తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way