Search
Close this search box.
Search
Close this search box.

సూళ్ళూరుపేటలో పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసన వ్యక్తం

సూళ్ళూరుపేట

      నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో వైసీపీ  ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపేలా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు సూళ్లూరుపేట మండల ఉపాధ్యక్షుడు వల్లూరు కిరణ్  ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వల్లూరు కిరణ్ కిరణ్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని దానికి తోడు పెంచిన విద్యుత్ చార్జీలు నడ్డి విరిచే లోపు ఎడతెరిపి లేని విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శ తీపలపూడి రమణ, జనసైనికులు సుబ్బరాజు, మురళి, జయ, విజయ్ ప్రశాంత్, సునీల్, కిరణ్, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way