Logo
Date of Publish : 28 June 2021, 2:22 pm
Editor : Sake Naresh

ఆస్తి విలువపై ఇంటి పన్ను వేయడం తగదు : పాలకొండ జనసేన నాయకులు

        చెత్త సేకరణ పై పన్ను వేసే విధానం రద్దు చేయాలని నగరపంచాయితీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ మరియు పాలకొండ పట్టణ పౌరహక్కుల పోరాట వేదిక వారితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఇంటి పై వేసే విధానాన్ని ఉపసంహరించు కోవాలని జి ఓ నెంబర్ 196, 197, 198 లను రద్దు చేయాలని కోరుటూ జీవో రద్దు అయ్యే వరకు దశలవారీగా ఉద్యమం చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జరుగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన ఆస్తి విలువ పై ఇంటి పన్ను విధానాన్ని పునః పరిశీలన చేయాలని కోరుతూ ప్రస్తుత పాలకపక్ష బోర్డు లో పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేసి పాలకొండ నగర పంచాయతీ నుంచి పంపాలని శ్రీయుత పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నడిపేన రామారావు గారికి వినతి పత్రంను గర్భాన సత్తిబాబు గారు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పోరాట వేదిక సభ్యులు బుడితి అప్పలనాయుడు, వండాన కూర్మారావు మరియు జనసేన పార్టీ గొర్ల మన్మథ రావు, పోట్నురు రమేష్, గెంబాలి సంతోష్ కుమార్, గర్బాపు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com