Logo
Date of Publish : 31 March 2026, 12:43 am
Editor : Sake Naresh

కొత్తపల్లి కుటుంబానికి ప్రముఖుల పరామర్శ

కడియం, మార్చి 30 (జనస్వరం) : ఆకస్మికంగా మృతి చెందిన కడియం మండలం పొట్టిలంక మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొత్తపల్లి చంటిబాబు కుటుంబాన్ని సోమవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. తొలుత చంటిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాగే కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పరామర్శించిన వారిలో ఆల్ ఇండియా నర్సరీమెన్ మాజీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు గిరజాల బాబు, యాదల స్టాలిన్, ఈలి సుబ్రహ్మణ్యం, తోకల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com