Logo
Date of Publish : 30 October 2021, 7:05 am
Editor : Sake Naresh

స్మశాన వాటికకు దారి సమస్యలు పరిష్కరించాలి : శింగనమల జనసేన నాయకులు సాకే మురళి కృష్ణ

    శింగనమల, (జనస్వరం) : మండల పరిధిలోని నాగులగుడ్డం తండాలో స్మశానవాటికకు దారి అడ్డగించడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో చాలా గ్రామాలలో వుండాయి అనడానికి యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామంలో మొన్న జరిగిన స్మశానవాటిక సంఘటన, ఈరోజు నాగులగుడ్డం తాండలో జరిగిన సంఘటనలే ఉదాహరణ శింగనమల నియోజకవర్గములో SC కాలనీ వాసులకు స్మశానవాటికలకు దారులు మూసివేస్తున్న అగ్రవర్ణాల వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని శింగనమల నియోజకవర్గం జనసేన నాయకులు సాకే మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామాలలో స్మశానవాటిక దారి సమస్యలకు అధికారులు స్పదించి పరిష్కరించాలని లేకపోతే జనసేన పార్టీ తరుపున గ్రామాలు తిరిగి ఉద్యమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com