Logo
Date of Publish : 30 August 2021, 3:52 pm
Editor : Sake Naresh

సమస్య మీది – సమరం మాది ‘ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసైనికులు

      తెలంగాణ, (జనస్వరం) : సమస్య మీది - సమరం మాది కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు యొక్క సూచన మేరకు శ్రీ నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాంతంలోని రోడ్ల యొక్క దుస్థితిని పరిశీలించడం జరిగింది. వర్షాల వల్ల హైదరాబాద్ ప్రాంతంలోని రోడ్లు తీవ్రంగా పాడైపోయిందని ప్రజలు మరియు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. గతంలోనూ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పుడైనా సమస్యను పరిశీలించి రోడ్లు వేయాలని లేనిచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య, రామకృష్ణ, గోవర్ధన్, రాము, తేజ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com