సమస్య మీది – సమరం మాది ‘ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసైనికులు

సమస్య మీది - సమరం మాది

      తెలంగాణ, (జనస్వరం) : సమస్య మీది – సమరం మాది కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు యొక్క సూచన మేరకు శ్రీ నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాంతంలోని రోడ్ల యొక్క దుస్థితిని పరిశీలించడం జరిగింది. వర్షాల వల్ల హైదరాబాద్ ప్రాంతంలోని రోడ్లు తీవ్రంగా పాడైపోయిందని ప్రజలు మరియు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. గతంలోనూ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పుడైనా సమస్యను పరిశీలించి రోడ్లు వేయాలని లేనిచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య, రామకృష్ణ, గోవర్ధన్, రాము, తేజ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way