మహా శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ప్రకాశం జిల్లా జనసేన నాయకులు

    దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా  దర్శి నియోజకవర్గం పోతవరం గ్రామమునందు మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహించడం జరిగింది. పోతవరం గ్రామ జనసేన నాయకులు పిలుపు మేరకు జాతరకు దర్శి నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ బొటుకు రమేష్ గారి ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్, ఒంగోలు జనసేన పట్టణ అధ్యక్షులు మాలాగ రమేష్, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, జనసేన ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బోందెల శ్రీదేవి జాతరలో పాల్గొన్నారు. అలాగే జనసైనికులు కట్టిన ప్రభను సందర్శించి, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way