Logo
Date of Publish : 15 October 2020, 1:33 pm
Editor : Sake Naresh

జనసేనాని పిలుపుతో వరద ముంపుకి గురైన కుటుంబాలకి ఆహార పొట్లాలు పంపిణీ చేసిన పోతురెడ్డి అనిత

జనసేనాని పిలుపుతో వరద ముంపుకి గురైన కుటుంబాలకి ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వీర మహిళ పోతురెడ్డి అనిత

          వరదలు వచ్చి ఇల్లు నీట మునిగి, తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న కృష్ణ లంక, రణదీవినగర్, 21 వ డివిజన్ వాసులకు నేనున్నాను అంటూ జనసేన డివిజన్ కార్పొరేటర్అభ్యర్థి పోతురెడ్డి అనిత గారు సుమారు  400 ఫుడ్ ప్యాకెట్( వెజిటేబుల్ బిర్యాని) పంచారు. పోతురెడ్డి అనిత గారు మాట్లాడుతూ జనసేనాని ఇచ్చిన పిలుపుతో వరద ముంపులకు గురి అయిన కుటుంబాలకు తూర్పు విజయవాడలో  సహాయం చేయడం జరిగింది అన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పునరావసా కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన కృష్ణా గుంటూరు సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులు  శ్రీ అమ్మిశెట్టి వాసు గారు, రావి సౌజన్య గారు, మాకినీడు నీరజ గారు, తోట మోహన్ కృష్ణ గారు, యన్నమనేని కృష్ణ గారు, సలాది భాను కుమార్ వంగవీటి ఏసు, ఎడవల్లి సతీష్, విన్నకోట సురేంద్ర, పోతిరెడ్డి మౌనిష నాయుడు, మహంతి సతీష్ జీవి, ఆర్ జగదీష్, సలాది వంశీ ప్రసాద్, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com