Logo
Date of Publish : 07 February 2022, 7:39 am
Editor : Sake Naresh

తిరుపతి : న్యాయ పోరాటం చేస్తున్న FNO, MNO, కార్మికులను వారికి మద్దతు తెలిపిన జనసేన నాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులు

తిరుపతి ( జనస్వరం ) : తిరుపత కొద్ది రోజులుగా ఉద్యోగాల నుంచి తొలగించిన FNO, MNO కార్మికులు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించండి మా కుటుంబాలని ఆదుకోండి అని న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్  వారికి మద్దతు తెలిపి, నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, మరియు రాజేష్ యాదవ్, బాబ్జి, హేమకుమార్, అమృత, కీర్తన, మునస్వామి, లను దౌర్జన్యంగా అరెస్టు చేసారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ అధికార పార్టీ యొక్క నిజస్వరూపం మరొక్కసారి నిరూపించుకోవడం జరిగిందని, ఇలాంటి అరెస్టు చేయడం చాలా బాధాకరం వెంటనే మా నాయకులను కార్మికులను రిలీజ్ చేయాలని కోరారు. న్యాయపరమైన పోరాటం చేస్తున్న వారిని ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకోవాలి లేనట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com