Logo
Date of Publish : 09 November 2021, 4:06 pm
Editor : Sake Naresh

విద్యార్థులపై పోలీస్ లు లాఠీ ఛార్జ్ చేయడం సరికాదు : జనసేన నాయకులు సాయిబాబా

     అరకు, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో విద్యార్థుల, విద్యార్థినులు వారి సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేపడుతుంటే, వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని, దీనికై జనసేన పార్టీ విశాఖ మన్యం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. అనంతపురంలో SSBN ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థుల విద్యార్థినులపై అమానుషంగా విచక్షణారయితంగా కొడుతూనే, లాఠీఛార్జి చేస్తూ మహిళ పోలీస్ లేకుండానే మహిళలపై దాడులు చేయించడం రాష్ట్ర ప్రభుత్వం అహంకారానికి ఇది నిదర్శనం అని, ఇటువంటి ధోరణి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ తీరును మార్చుకోవాలని, లేని ఎడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com