Logo
Date of Publish : 15 January 2021, 4:30 pm
Editor : Sake Naresh

శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంటిలో పోలీస్ తనిఖీలు అప్రజాస్వామికం : రైల్వేకోడూరు జనసేన నాయకులు

                జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్  శ్రీ బొలిశెట్టి శ్రీనివాసులు గారి ఇంటి పై రాత్రి11:30 నిమిషములకు పోలీస్ శాఖ, సరైన కారణాలు లేకుండా మరియు సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించడం ఆక్షేపణీయం అని రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు, ఎదల అనంత రాయలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోలో వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రశ్నించే జనసేన పార్టీ నాయకుల గొంతులు నొక్కే యాలని ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని తెలుపుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ప్రజాపోరాటాలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  పండుగ వేళల్లో, రాత్రి సమయాలలో ఇలాంటి సోదాలు నిర్వహించిన పోలీసు శాఖ వారిపై కోర్టు ద్వారా చట్టబద్ధ చర్యలుంటాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ విభాగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నదని ఈ సంఘటన ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని మరియు ప్రభుత్వ శాఖలు జనసేన పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ముందు సరేనా కారణాలతో ముందుకు రావాలని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com