Logo
Date of Publish : 17 July 2020, 5:48 pm
Editor : Sake Naresh

జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జీ

జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జీ

విజయనగరం ( జనస్వరం ) : స్థానికంగా పార్వతీపురం లో వివేకానంద కాలానికి అనుకుని ఉన్న శ్మశాన వాటికలో సీతానగరం మండలానికి చెందిన కరోనాతో చనిపోయిన ఇద్దరి శవాల్ని గవర్నమెంట్ అధికారులు పూడ్చి పెడుతుండగా, ఈ విషయం స్థానిక ప్రజలు జనసేన పార్టీ కార్యకర్తలు శ్మశాన వాటిక వద్ద ప్రశ్నించారు. తరువాత జన సైనికులు పై లాటి చార్జ్ చేయడం జరిగింది, దానిని ఖండిస్తూ, పార్వతీపురం మున్సిపల్ ఆఫీసు కు స్థానిక ప్రజలు మద్దతుతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు వివరణ ఇస్తూ మరి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వలన ఈ తప్పు జరిగిందని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని పార్వతీపురం మున్సిపల్ కమీషనర్ గారు చెప్పారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com