విద్యార్థులకు స్టేషనరీ అందించిన పిఠాపురం జనసేన నాయకులు

   పిఠాపురం ( జనస్వరం ) : జనంలోకి జనసేన టీమ్ పిఠాపురం జనసేన ఇంచార్జి ఉదయ్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవం పిఠాపురంలో గోపాల బాబా స్కూల్ పిల్లలు మధ్య ఘనంగా జరిపారు. Psn మూర్తి జనసేన పార్టీ తరుపున స్కూల్ పిల్లలకు పరీక్ష వ్రాత అట్టలు, పెన్స్, పెన్సెల్, పంచారు. ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ స్కూల్ పిల్లల మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ చాలా ఆనందకరమని హర్షం వ్యక్తం చేశారు. జనంలోకి జనసేన టీమ్ పిఠాపురం స్థానిక ఉప్పాడ బస్టాండ్ లో మహాత్మ గాంధీని పూలమాలతో సత్కరించడం మరియు స్వీట్ పంచడం జరిగింది. మరియు పిఠాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో డా” అంబేద్కర్ కి పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, పెంకే జగదీష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు శ్రీనివాస్, డాకే ప్రసాద్,దేశిరెడ్డి సతీష్, ఓ.సాయి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way