Logo
Date of Publish : 03 June 2022, 7:48 am
Editor : Sake Naresh

గ్రామాల్లో పర్యటిస్తున్న పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడీ శేషుకుమారి

     పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడీ శేషుకుమారి జల్లూరు గ్రామంలో జనసేన పర్యటన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి జై భీమ్ అని ఆ మహనీయుని తలచుకుని పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.  జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు తెలియజేసి సామాన్యుడికి అండగా ఉండే పార్టీ జనసేన అని,  ఈసారి పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేసి మంచి పరిపాలన చూడాలని ఆ గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామ పర్యటన విజయవంతం చేసిన జల్లూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com