Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక కార్యకర్తకు ఇన్సూరెన్స్ చెక్కును అందించిన పిఠాపురం ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడు శేషుకుమారి

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రూరల్ మండలం, కందరాడ గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి కొంతకాలం క్రితం బైక్ యాక్సిడెంట్ కి గురవ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన “ఇన్సూరెన్స్” (₹18,798/-) రూ./ చెక్ రావడం జరిగింది. ఈ చెక్ ని పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్  శ్రీశ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి చేతులమీదుగా  రమ్యజ్యోతికి  కందరాడ జనసేన పార్టీ ఎం పి టి సి పిల్లా సునీత (దినేష్)గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లీ రామకృష్ణ, మరియు అడపా శివరామకృష్ణ, గోపు సురేష్, కొండపల్లి శివ, పుణ్యమూర్తుల సూర్యనారాయణమూర్తి, యాండ్రపు శ్రీనివాస్, కందా సోమరాజు, పిల్లా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, మేళం బాబి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way