పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

                    ఈరోజు పిఠాపురం పార్టీ ఆఫీస్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేనపార్టీలో చేరిన పిఠాపురం మండలం మల్లం గ్రామం అంబేద్కర్ నగర్ నాయకులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేనపార్టీతోనే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడిన పాట్టి రాంబాబు, బoడా జయ బాబు, రండా వీరబబాబు, కట్టగపూడి అశోక్, కలిసి జనసేన పార్టీలో చేరారు. వీరికి పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 40 మంది అంబేద్కర్ నగర్ నాయకులు పార్టీ లో చేరారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లం ఎంపిటిసి అభ్యర్థి1 రాసంశెట్టి కన్యక రావు, యండ్రపు శ్రీనివాస్, మర్రి దొరబాబు కోలా ప్రసాద్ y. చక్రధర్ మల్లం జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way