Logo
Date of Publish : 07 October 2022, 1:36 am
Editor : Sake Naresh

పిల్లారి కుప్పం దళిత వాసులకు ఇబ్బందులు లేని స్మశాన వాటికను నిర్మించాలి : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

     గంగాధర నెల్లూరు, (జనస్వరం) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, SR పురం మండలములో జనసేన నాయకులు యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో చేపట్టిన నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పొన్న మాట్లాడుతూ పిల్లారి కుప్పం దళిత వాసులకు ఇబ్బందులు లేని స్మశాన వాటికను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దళిత గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలును పట్టించుకోరా? ఏళ్ల తరబడి ఇలా ఎందుకు జరుగుతోంది? అవి గ్రామాలు కావా? అక్కడి వాళ్ళు మనుషులు కారా? వర్ణ వివక్షత ఏమైనా చూపిస్తున్నారా? అని మండిపడ్డారు. మండల తహసీల్దార్ వెంటనే స్పందించి స్మశాన వాటికను సర్వే చేసి, హద్దులు చూపించి పిల్లారి కుప్పం గ్రామ ప్రజలకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని లేదంటే మండల కేంద్రంలో జనసేన ఆధ్వర్యంలో మహా ధర్నా చేస్తాము అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com