Logo
Date of Publish : 08 October 2021, 5:23 pm
Editor : Sake Naresh

జియో టవర్ నిర్మాణం ఆపాలని స్థానికుల సహాయంతో ప్రభుత్వానికి వినతి అందించిన పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ

   విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ మున్సిపల్ పరిధిలోని హిమాచల్ నగర్ లో కొత్తగా జియో టవర్ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి సదరు యాజమాన్యం అనుమతులు తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో జియో టవర్ ఉండటం వల్ల తమకు ఇబ్బందులు ఎదురు అవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ టవర్ నిర్మించడం వలన అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, మరొకచోటకి తరలించాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక పశ్చిమ నియోజకవర్గ నాయకుడు పీలా రామకృష్ణ వద్దకు తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులకు తెలియజేసారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com