Logo
Date of Publish : 31 March 2022, 9:11 am
Editor : Sake Naresh

చిర్రావూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మరుగుదొడ్డి నిర్మించాలని వినతిపత్రం

మంగళగిరి ( జనస్వరం ) : చిర్రావూరు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మరుగుదొడ్డి సౌకర్యం లేనందున జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం గ్రామ సమస్యల పరిష్కారంలో భాగంగా చర్చించారు. మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి & రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మెన్ గౌరవనీయులైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు నెలరోజుల్లో అధికార పార్టీ వారు ఈ సమస్యని పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఈ సమస్యని సొంత విరాళాలతో పరిష్కరిస్తుంది అని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు చిర్రావూరు సచివాలయం సెక్రటరీ గారికి జనసేన గ్రామ కమిటీ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సచివాలయం సెక్రటరీ గారు 15 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com