Logo
Date of Publish : 25 April 2023, 3:50 pm
Editor : Sake Naresh

మాజీ సైనికుల సమస్యలపై వినతిపత్రం

        ధర్మవరం ( జనస్వరం ) : ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ రిక్వైర్మెంట్ Hon|| ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి,ప్రెసిడెంట్ పి.వి రామిరెడ్డి,వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ల ఆధ్వర్యంలో 30 మంది Ex జవాన్ లు ధర్మవరంలో వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చిలకం మధుసూదనరెడ్డికికి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారి సమస్యలు అసోసియేషన్ కమ్యూనిటీ హాల్, కేంద్ర ప్రభుత్వం G.O ప్రకారం ప్రతి రిటైర్డ్ జవాన్ కు 5 ఎకరాల పట్టా, హౌస్ సైట్స్, డీసి లాండ్స్ అలాట్మెంట్, కాలనీ లో కమ్యూనిటీ హాల్ కు 15 సెంట్లు ఈ సమస్యలు అన్ని జనసేన పార్టీ చిలకం మధుసూదన రెడ్డి విన్న తర్వాత తప్పకుండా నేను ఎమ్మెల్యే అయ్యాక వారికి సైనిక పూరి కాలనీ, కమ్యూనిటీ హాల్ కట్టించేకి కృషి చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com