Search
Close this search box.
Search
Close this search box.

తాగునీటి సమస్య పరిష్కరించాలని జనసేన నాయకుల వినతిపత్రం

జనసేన

         నెల్లూరు ( జనస్వరం ) : కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట గ్రామంలో మూడు చేతి పంపులు పనిచేయక త్రాగునీరు సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై కలువాయి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెరంకొండ మనోహర్ గారి ఆధ్వర్యంలో విస్తరణ అధికారి(పంచాయితీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి) డి.నారాయణ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్యపై వారు స్పందించి చేతి పంపులు సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పువ్వాడి నరేష్ ,ప్రవళిక, సుసర్ల శ్రీహరి, భువన్ కుమార్ పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way