Search
Close this search box.
Search
Close this search box.

రోడ్లు వేయాలని కలెక్టర్ కు వినతి పత్రం

రోడ్లు

   శ్రీకాకుళం ( జనస్వరం ) : బూర్జ పంచాయతీ, మజ్జివలస గ్రామ ప్రధాన రహదారి మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది. దీనిపై పలుమార్లు తారు రోడ్డు సేంక్షన్ చేయమని అధికారులకు వినతిపత్రం అందదేసిన జనసేన నాయకులు. ఇప్పటి వరకు ఎటువంటి పనులు మొదలు పెట్టడం లేదని వారు వాపోతున్నారు. అలాగే మజ్జివలస నుండి కొండయి పాడు వరకు ఆరు కిలోమీటర్లు, బూర్జ నుంచి తుంబాయి పాడు వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు వేయమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బూర్జ పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ పరశురాం, రాప బుద్దు జనసేన పార్టీ మండల నాయకులు, బూర్జ సర్పంచ్ బొంజుబాబు, అప్పన్న గారు ఆర్జీలు కలెక్టర్ గారికి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way