Logo
Date of Publish : 06 December 2023, 9:39 pm
Editor : Sake Naresh

దొంతమూరు గ్రామంలో వరద బాధితులకు అండగా నిలబడిన జనసైనికులు

       పిఠాపురం ( జనస్వరం ) : పి. దొంతమూరు గ్రామంలో పి.ఎస్ ఎన్.మూర్తి టీం పర్యటన చేశారు. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన పార్టీ. పి ఎస్ ఎన్ మూర్తి హరిబాబు వారి ఆధ్వర్యంలో 15 కుటుంబాలకి నూనె ప్యాకెట్లు 5 కేజీలు రైస్ ఇవ్వటం జరిగింది. వరద బాధితులు మమ్మల్ని ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదని, జనసేన పార్టీ మాకు అండగా ఉందని, మాకు చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, పెంకే పెంకె జగదీష్. కోలా దుర్గాదేవి, పిల్లా రమ్యజ్యోతి, కె నాగేశ్వరావు, పి. భీమేశ్వరావు, తోట సతీష్ పబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, నామ శ్రీకాంత్, పి. ఎస్. ఎన్. మూర్తి, పి.దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను.,వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com