Logo
Date of Publish : 04 January 2022, 4:39 pm
Editor : Sake Naresh

ఒమిక్రాన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి : జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

  ఎమ్మిగనూరు, (జనస్వరం) : భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల పై ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత నాలుగైదు రోజుల్లోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఒమిక్రాన్ వైరస్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికి తోడు ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు ఎక్కువ శాతం ప్రజలు కరోనా నిబంధనలను పక్కన పెట్టి మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఇలా చేయడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com