Search
Close this search box.
Search
Close this search box.

న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగింది

    ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ వచ్చి జైలు నుండి విడుదల కావడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేసి ప్రజలందరికీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడిందని చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య సమస్యల నుండి తొందరగా కోలుకోవాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నామని అలాగే ప్రజలంతా కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యామ్ కుమార్, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, దాడితోటి కృష్ణయ్య, గొట్లూరు జీవి, మల్లెమీద మోహన్ నాయుడు, ప్యాదింది వెంకటేష్, కడపల సుధాకర్ రెడ్డి,తులవ దామోదర్, బిల్లేనంద,దారా గంగాధర్, దాసరి లక్ష్మీనారాయణ, అలాగే హరికృష్ణ, రాఘవ, కేసాపురం పెద్దిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way