Search
Close this search box.
Search
Close this search box.

పెనుకొండ నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    పెనుకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దర్గా దగ్గర జనసేన పార్టీ పెనుకొండ నాయకులు బంగారం సహకారంతో దర్గా దగ్గర అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పెనుకొండ మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఇలాంటి భాగ్యం కలిగించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ గారికి పెనుకొండ మండలం జనసైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నాయకులు కుమార్, వీర మహిళ శ్రీదేవి, లోకేష్, మంజునాథ్, సురేష్, విజయ్, నారాయణ పెనుకొండ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way