Logo
Date of Publish : 01 January 2022, 10:38 am
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన పెందుర్తి జనసేన నాయకులు

    పెందుర్తి, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం, 94 వార్డ్, పురుషోత్తపురం గ్రామంలో బొబ్బిలి శంకర్ గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అని గ్రామ పెద్దలు జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వెంటనే స్పందించి జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ గారు వీరమహిళ ఉరిటి లీలాదేవి గారు 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు బలగ వైకుంఠరావు, 94 వార్డ్ జనసైనికులు ఏర్ని రాజు, శేఖర్, కళ్యాణ్, సింహాచలం, సూరిబాబు, గోపాల్, చందు, నవీన్, తరుణ్, శ్రావణ్, చక్రి, కరెంట్. గోపాల్, డి. ఈశ్వర్ రావు, బంగరిరాజు, శ్రీను, కృష్ణ,ఈ. ఈశ్వర్ రావు జనసైనికులు వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com