Search
Close this search box.
Search
Close this search box.

కరోనాతో మరణించిన జన సైనికుడు కుటుంబానికి 30 వేలు రూపాయిలు ఆర్థిక సాయం అందించిన పెందుర్తి జనసేన నాయకులు

పెందుర్తి

          పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం, వాడచీపురుపల్లి గ్రామ పంచాయతీ విస్సన్న పేట గ్రామానికి చెందిన జనసైనికుడు కుండ్రపు నాయుడు బాబు గారు ఇటీవల కరోనాతో చనిపోవడం జరిగింది. ఆయన ఇద్దరి ఆడ బిడ్డలకు పెందుర్తి నియోజకవర్గం జనసేనపార్టీ తరుపున ₹30 వేల రూపాయలను చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో  జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు, జనసేనపార్టీ నాయకులు వన్నెం రెడ్డి సతీష్ గారు మరియు పెందుర్తి నియోజకవర్గం నాయకులు మోటూరు సన్యాసి నాయుడు, సర్వసిద్ది సన్యాసి రాజు, అర్జిల్లి అప్పలరాజు, శ్రీకాంత్ వబ్బిన, పిల్లా శివ కృష్ణ, పోలవరపు మరినయ్య, బొంది దుర్గారావు, సమ్మంగీ అప్పారావు, బలిరెడ్డి సతీష్, కింజారపు లోకేశ్వరావు, చింతకాయల ముత్యాలు, సన్నీ, మధు జన సైనికులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way