Logo
Date of Publish : 19 August 2023, 10:38 pm
Editor : Sake Naresh

క్యాన్సర్ బాధితులకు పెందుర్తి జనసేన నాయకులు బలగ వైకుంఠరావు ఆర్థిక భరోసా

     పెందుర్తి ( జనస్వరం ) : గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం వాస్తవ్యులు వాలంటరీ చిరంజీవి గారు 8 నెలల పుత్రిక బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ విశాఖపట్నంలో గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు జన్మదిన సందర్భంగా పెందుర్తి నాయకులు బలగ వైకుంఠ రావు గారు పవన్ పుత్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి హార్దిక భరోసా తో పాటు భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా నుంచి మా పార్టీ నుంచి మీకు ఉంటాయని భరోసా ఇవ్వడం జరిగింది. ఈక కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మజ్జి భాస్కరరావు, జనసేన పార్టీ నాయకులు కంచిపాటి మధు, వబ్బిన జనార్ధన శ్రీకాంత్, మెండా సతీష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com