Logo
Date of Publish : 25 January 2021, 5:18 am
Editor : Sake Naresh

పెద్దమలపురం గిరిజనులు ప్రధానమైన సమస్య గ్రామాలను ITDI లో కలపాలని పోరాటం : జనసేన నాయకులు

              ప్రత్తిపాడు మండలం, శంఖవారం మండలం, రౌతులపూడి మండలం, పెద్దమలపురం గిరిజనులు ప్రధానమైన సమస్య వాల గ్రామాలను ITDI లో కలపాలని పోరాటం చేస్తున్నారు. వారి సమస్యలను 10 రోజులు కిందట పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లమని జనసేన నాయకుల వద్దకు రావడం జరిగింది.  జనసేన నాయకులు మెడిశెట్టి సూర్యకిరణ్ గారు, (బాబీ)కరణం సుబ్రహ్మణ్యంగారు, తుమ్మల రామలింగేశ్వరావు గారు, గాబు సుభాష్ గారు, చిన్న బాబీ గారు శమంగి యేసు, రాజు, రెడ్డి స్వామి అక్కడకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసికెళ్తామని బాబీ గారు, హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని చెప్పారు. ఈ సమస్యను ఉధృతం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com