Search
Close this search box.
Search
Close this search box.

కళాకారుల కుటుంబానికి అండగా పరామర్శించిన పేడాడ రామ్మోహన్

పేడాడ రామ్మోహన్

           శ్రీకాకుళం ( జనస్వరం ) : 23-05-2022 న శ్రీకాకుళంలో డాన్స్ ప్రోగ్రాం ముగించుకొని వైజాగ్ తిరిగి వస్తుండగా  ఇద్దరు కళాకారులు ప్రమాదానికి గురయ్యారు. అందులో వేణు స్పాట్లో మృతి చెందాడు. కళాకారిణి తిలోత్తమ గాయలపాలవ్వగా జనసైనికులు లుక్స్ గణేష్, అర్జున్ ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు ఆమదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఘటన స్థలానికి వెళ్లి అక్కడ పోలీస్ వారితో మాట్లాడి గాయలపాలయ్యిన తిలోత్తమను పరామర్శించి వేణు పోస్టుమార్టం దగ్గర ఉండి జరిపించి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way