జనసేన టెక్కలి నియోజకవర్గ కార్యాలయంపై దాడిని ఖండించిన పేడాడ రామ్మోహన్ రావు

జనసేన

          ఆముదాలవలస ( జనస్వరం ) : టెక్కలి నియోజకవర్గ కార్యాలయంపై దాడి ని ఖండిస్తూ టెక్కలి ఇన్చార్జి కనితి కిరణ్ కుమార్ గారిని కలిసి సంఘీభావం తెలియజేసిన ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయాలపై దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు అలాగే రాజకీయంగా విమర్శలు సహజమేనని కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు అలాగే జనసేన నాయకులు పై భౌతిక దాడులు సరికాదని అన్నారు. అధికార పార్టీ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గారితో పాటు శ్రీకాకుళం జిల్లా నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way