Logo
Date of Publish : 05 November 2023, 10:00 pm
Editor : Sake Naresh

కరకవలస గ్రామంలో రైతు గర్జన

         విజయనగరం ( జనస్వరం ) : వర్షా భావం వలన మరియు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు నుండి ఈ వైసిపి ప్రభుత్వం సమయానికి సాగునీటిని అందించడం లేదని జనసేన నాయకులు వాపోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పడిన కరువు ఛాయలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తరుణంలో, శృంగవరపుకోట నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి శృంగవరపుకోట నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ సన్యాసి నాయుడు, వేపాడ మండల అధ్యక్షులు సుంకర అప్పారావు ఆధ్వర్యంలో రైతు గర్జన తలపెట్టారు. నియోజవర్గంలో 5 మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వీరమహిళలంతా కలిసి రైతన్నకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నామని తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com