Search
Close this search box.
Search
Close this search box.

కరకవలస గ్రామంలో రైతు గర్జన

కరకవలస

         విజయనగరం ( జనస్వరం ) : వర్షా భావం వలన మరియు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు నుండి ఈ వైసిపి ప్రభుత్వం సమయానికి సాగునీటిని అందించడం లేదని జనసేన నాయకులు వాపోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పడిన కరువు ఛాయలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తరుణంలో, శృంగవరపుకోట నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి శృంగవరపుకోట నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ సన్యాసి నాయుడు, వేపాడ మండల అధ్యక్షులు సుంకర అప్పారావు ఆధ్వర్యంలో రైతు గర్జన తలపెట్టారు. నియోజవర్గంలో 5 మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వీరమహిళలంతా కలిసి రైతన్నకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నామని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way