కరకవలస గ్రామంలో రైతు గర్జన

కరకవలస

         విజయనగరం ( జనస్వరం ) : వర్షా భావం వలన మరియు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు నుండి ఈ వైసిపి ప్రభుత్వం సమయానికి సాగునీటిని అందించడం లేదని జనసేన నాయకులు వాపోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పడిన కరువు ఛాయలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తరుణంలో, శృంగవరపుకోట నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి శృంగవరపుకోట నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ సన్యాసి నాయుడు, వేపాడ మండల అధ్యక్షులు సుంకర అప్పారావు ఆధ్వర్యంలో రైతు గర్జన తలపెట్టారు. నియోజవర్గంలో 5 మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వీరమహిళలంతా కలిసి రైతన్నకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నామని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way