Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల అందరి ఆశీస్సులతో పవనన్న ప్రభుత్వం స్థాపిస్తారు : యు.పి.రాజు

యు.పి.రాజు

                రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో  ఇంటిఇంటికి జనసేన పార్టీ కార్యక్రమం రేగిడి ఆమదాలవలస మండలం అంబకండి గ్రామంలో చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్ళిన యు.పి.రాజు ప్రజల సమస్యలను అధ్యయనం చేసి జనసేన పార్టీ తరుపున అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ప్రజలు అందరు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అప్పలనాయుడు, లక్షమ్ నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way