Logo
Date of Publish : 31 January 2024, 10:15 pm
Editor : Sake Naresh

జనసేన టీడీపీ అధికారంలోకి రావాలని సవరం పవన్ కుమార్ పాదయాత్ర

    పలమనేరు ( జనస్వరం ) : జనసేన టిడిపి కూటమి విజయం కోసం సవరం పవన్ కుమార్ రాయల్ తిరుమల పాదయాత్ర చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూటమి అఖండమైన విజయం సాధించాలని కోరారు. పలమనేరు నియోజకవర్గ జనసేన నాయకుడు సవరం పవన్ కుమార్ రాయల్ పెద్ధ పంజాణీ మండలంలోని రాయల పేట నుంచి తిరుమల కొండకు పాదయాత్ర చేస్తున్నానని ఈ సారి జనసేన టిడిపి కూటమి విజయం సాధించాలని ఆ దేవ దేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com