Logo
Date of Publish : 17 December 2020, 9:03 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు రూ. 1,60,000 ఆర్థిక సహాయం

పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు రూ. 1,60,000 ఆర్థిక సహాయం

               గత నెల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన సందర్భంగా పామర్రు దగ్గర ప్రమాదం లో క్షతగాత్రులైన పామర్రు నియోజకవర్గ జనసైనికులు గుమ్మడి వంశీ-కోట పవన్ తేజ కుటుంబాలకు NRI జనసేన టీం వారికి చికిత్స నిమిత్తం ఆర్థికంగా 1 లక్ష 60 వేల సహాయం పామర్రు ఎలక్షన్ ఇంచార్జి తాడిశేట్టి నరేష్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు అందించడం జరిగింది. కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు, పామర్రు జనసైనికులు రాము, కిరణ్,సుబ్బారావు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com