పవన్ కళ్యాణ్ బౌన్సర్లకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించిన NRI జనసైనికులు

పవన్ కళ్యాణ్

        దేశానికి ప్రజలకి మేలు చేసే విషయంలో పదిమందికి స్ఫూర్తి నింపడంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరువాతనే ఎవరైనా అని జనసేన నాయకులు అన్నారు. కార్యకర్తల బలం ఉన్నా ఆయనే మొదటి అడుగు వేసి అందరిలో స్ఫూర్తి నింపుతారు.  ఆ స్ఫూర్తి తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా NRI శ్రీ మూసూరు గంగాధర్ గారు కరోనా కష్ట కాలంలో విశాఖ జిల్లా బౌన్సర్ కుటుంబాలకు నిత్యావసర సరుకులు శివప్రసాద్ గారు మరియు ధర్మేంద్ర గారి ఆధ్వర్యములో   అందచెయ్యడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఖండాంతరాలు దాటినా జనసైనికులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జనసేవ స్ఫూర్తిని మర్చిపోవడం లేదు. ఉద్యోగరీత్యా చాలా మంది విదేశాలకు వెళ్ళడం పరిపాటి. అక్కడి పరిస్థితులని, ఉద్యోగ ఒత్తిళ్లను తట్టుకొని జనసేన సిద్దాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పాటు పడడం నిజంగా గొప్ప విషయం. తమకున్న కొద్దిపాటి సమయాన్ని కూడా తమ మాతృభూమి అయిన తెలుగు రాష్ట్రాల మీద మమకారంతో తమ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ద్వారా తమ సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way