Search
Close this search box.
Search
Close this search box.

కౌలు రైతులకు అండగా పవన్ కళ్యాణ్…గోడపత్రికలను ఆవిష్కరించిన యు.పి.రాజు

     ఆమదాలవలస, (జనస్వరం) : “టీం పిడికిలి” సహకారంతో ప్రచురించిన గోడ పత్రికలను రేగిడి ఆమదాలవలస మండల నాయకులు రెడ్డి.బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉంగరాడమెట్ట జంక్షన్ వద్ద రాజాం నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఒక కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 3000 (మూడు వేల ) కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 30 కోట్లు తన సొంత కష్టార్జితంతో ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారని, రైతులు సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించామని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండల జడ్పీటీసీ అభ్యర్థి సైడాల.జగదీశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల.రమేష్, దుర్గారావు, ఈశ్వర్, పి.ఎ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way